దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఏఎంలతోపాటు సెంట్రల్ వర్సిటీలతోపాటు 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై స
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు.
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని గులాబ్తండా, ఎస్సాపూ�
రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో రామడుగు మండ లాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 15, 20, 21 డివిజన్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
నియోజకవర్గ కేంద్రమైన వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి కల సాకారమవుతోంది. వైరాకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరాలో ఈ ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే లా�
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కందుకూరులో మరొకటి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నది. దీని ద్వారా బీపీఎల్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది.
చేనేత కార్మిక కుటుంబాలను ఇప్పటికే పలు పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది.