రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో రామడుగు మండ లాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 15, 20, 21 డివిజన్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
నియోజకవర్గ కేంద్రమైన వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి కల సాకారమవుతోంది. వైరాకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరాలో ఈ ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే లా�
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కందుకూరులో మరొకటి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నది. దీని ద్వారా బీపీఎల్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది.
చేనేత కార్మిక కుటుంబాలను ఇప్పటికే పలు పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
లంగాణ విద్యార్థులకే వైద్య విద్యలో సీట్లు దక్కేలా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. ఆ నిబంధన మేరకు పిటిషనర్లకు మెడికల్ సీట్ల అడ్మిషన్లు నిరాకరించరా
‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్తు సభ్యుడిగా సీనియర్ పాత్రికేయుడు, హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన విష్ణుదాస్ శ్రీకాంత్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింద�