హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శాసనసభలో గురువారం విద్యుత్తు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు బుధవారం బులిటెన్ విడుదల చేశారు.