‘ ఏం చేయాలె సారూ.. క్షేత్రస్థాయిలో వినియోగదారుడి వద్దకు వెళ్తే చాలా కోపం చేస్తున్నరు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెల్వక ఇబ్బంది పడుతున్నమంటూ తిట్టి పోస్తున్నరు. ఓవర్లోడ్ అని చెప్పినా వి�
గ్రేటర్లో ఎండలు మండిపోతుండటంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట విద్యుత్ వినియోగం 100 మిలియన్ యూనిట్లు దాటడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 132/33 కేవీ, 220/132కేవీ సబ్స్టేషన్లపై అధిక లోడ�
గ్రేటర్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. నగరంలో ఎండలు ఠారెత్తడంతో నగరవాసులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా వినియోగిస్తున్నారు. గురువారం అత్యధికంగా 99.33మెగాయూనిట్ల విద్యుత్ వినియ
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, సక్రమంగా సరఫరా చేయాలని చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సక్రమంగా విద్య�
గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. వారం రోజులుగా ప్రతిరోజూ వినియోగం 85 నుంచి 90 మెగా యూనిట్లతో రికార్డు స్థాయిలో డిమాం డ్ నమోదవుతున్నది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రోజుకు సగటున 250 మె�
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరేడునెలలుగా డిస్కం పరిధిలో కొత్త విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఇండెంట్ పెట్టలేదం�
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ రెన్యువల్ కానందున మాకు బాధ్యతలు అప్పగించినందున క్షేత్రస్థాయిలో ఐదు రోజులుగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అ
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందగా, ప్రస్తుతం రైతులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో లో ఓల్టేజీ సమస్యలు ఎదురై మోట
దక్షిణ డిస్కంలో ఇటీవల విడుదలవుతున్న అధికారిక ఉత్తర్వులు గందరగోళం సృష్టిస్తున్నాయి. గత నెలలో సీఎండీ ముషారఫ్ బదిలీ తర్వాత సీఎండీగా బాధ్యతలు చేపట్టిన జితేశ్ వీ పాటిల్ ఇప్పటివరకు కేవలం డిప్యుటేషన్ ఉత�
టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు పెండింగ్ పడ్డాయి. దాదాపు రెండేళ్లకుపైగా ఈ పనులు ము ందుకు సాగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సబ్స్టేషన్లు సైతం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా కాంగ్రెస
ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖకు ట్రా న్స్కో తేల్చిచెప్పింది. ఆ శాఖ ఉన్నతాధికారులకే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం ఏకంగా రూ.4,76