దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన పలు పారిశ్రామికవాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతులమీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికార యంత్రా
నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు న�
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్
విద్యుత్తు సిబ్బంది చొరవ తీసుకొని చెరువులో ఉన్న కరెంట్ స్తంభంపై మరమ్మతులు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి కరెంట్ సరఫరా చేసే 11 కేవీ లైన్ చ
వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, ద�
Telangana | అవసరానికి మించి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ప్రజలకు భారంగా మారబోతున్నాయని, స్థిర చార్జీల రూపంలో ప్రజలు నెత్తిన మరో భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటూ లేనిపోని రాతలు రాసిన ‘అంధజ్యోతి’త
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పట్లేదు. వేసవిలోనే కాదు వానకాలంలోనూ పవర్ కట్లతో మెజార్టీ రాష్ర్టాల్లోని ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్పాలిత
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన సంఘటన బయటపడింది. దీనిపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నది. ఐటీసీలో సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాద్రి-కొత్తగూ �
ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, �
పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు అన్న మాటను ప్రభుత్వాలు విస్మరించడంతో ఒకప్పుడు అభివృద్ధితో కళకళలాడిన అస్సాంలోని ఒక గ్రామం ఇప్పుడు బీడువాడి వెలవెలపోయింది. జనంతో నిండుగా ఉండే ఆ గ్రామాన్ని ప్రభుత్వం పట్టి�
రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింద�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కష్టాలతో అన్నదాతలు, ప్రజలు అల్లాడుతున్నారు. కర్ణాటకలో రోజూ 6 గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తుండగా.. రాజస్థాన్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కోతల్లేకుండా వ్యవసా�