టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు పెండింగ్ పడ్డాయి. దాదాపు రెండేళ్లకుపైగా ఈ పనులు ము ందుకు సాగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సబ్స్టేషన్లు సైతం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా కాంగ్రెస
ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖకు ట్రా న్స్కో తేల్చిచెప్పింది. ఆ శాఖ ఉన్నతాధికారులకే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం ఏకంగా రూ.4,76
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
నగరంలో విద్యుత్ చౌర్యం ఎస్పీడీసీఎల్కు తలనొప్పిగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం వెరసి దక్షిణ డిస్కం కోట్లరూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. డిస్కంలు కొనుగోలు చేస్తున్న �
‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి
దక్షిణ విద్యుత్ నియంత్రణ మండలి 2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదు. శనివారం ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపట్టారు. విద్యుత్ పంపిణీలో సమస్య
విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు రెండురోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం మార్చి 3న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకున్నది. ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇదేనన�
వేసవి ఆరంభంలోనే విద్యుత్కు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరెంటు వినియోగం భారీగా పెరుగుతున్నది. చలికాలం ముగిసి ఎండలు ఎక్కువవుతుండడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల�
వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నది. ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 6,057 మెగావాట్లు నమోదైనట్టు సీఎండీ వరుణ్రెడ్డి ఒక ప
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం 7:49 గంటల ప్రాం తంలో 15,276 మెగావాట్లు. అదే రాత్రి 7 గంటలకు వచ్చేసరికి డిమాండ్ 8,994 మెగావా ట్లు మాత్రమే. అంటే ఒకే రోజులో 12 గంటల వ్యవధిలోనే డిమాండ్ 6 వేల మెగావాట్లు పడిపోయ