‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖ�
గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోత�
గ్రీన్కో సంస్థ నుంచి విద్యుత్తు కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని సా మాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఆరోపించా రు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఆశ్రయించార
విద్యత్తు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని కుదావన్పూర్లో కొత్తగా 400 కేవీ సబ్స్టేషన్ను టీజీ ట్రాన్స్కో నిర్మించనున్నది.
‘ ఏం చేయాలె సారూ.. క్షేత్రస్థాయిలో వినియోగదారుడి వద్దకు వెళ్తే చాలా కోపం చేస్తున్నరు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెల్వక ఇబ్బంది పడుతున్నమంటూ తిట్టి పోస్తున్నరు. ఓవర్లోడ్ అని చెప్పినా వి�
గ్రేటర్లో ఎండలు మండిపోతుండటంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట విద్యుత్ వినియోగం 100 మిలియన్ యూనిట్లు దాటడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 132/33 కేవీ, 220/132కేవీ సబ్స్టేషన్లపై అధిక లోడ�
గ్రేటర్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. నగరంలో ఎండలు ఠారెత్తడంతో నగరవాసులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా వినియోగిస్తున్నారు. గురువారం అత్యధికంగా 99.33మెగాయూనిట్ల విద్యుత్ వినియ
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, సక్రమంగా సరఫరా చేయాలని చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సక్రమంగా విద్య�
గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. వారం రోజులుగా ప్రతిరోజూ వినియోగం 85 నుంచి 90 మెగా యూనిట్లతో రికార్డు స్థాయిలో డిమాం డ్ నమోదవుతున్నది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రోజుకు సగటున 250 మె�
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరేడునెలలుగా డిస్కం పరిధిలో కొత్త విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఇండెంట్ పెట్టలేదం�
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ రెన్యువల్ కానందున మాకు బాధ్యతలు అప్పగించినందున క్షేత్రస్థాయిలో ఐదు రోజులుగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అ
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందగా, ప్రస్తుతం రైతులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో లో ఓల్టేజీ సమస్యలు ఎదురై మోట