Smart Meter | రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు?
కరంట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ లో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్ అన్నారు.
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా గత నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది.
వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు �
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో జరుగుతున్న పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయ�
Local Election | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సర్పంచ్ , వార్డు సభ్యుల అభ్యర్థులు విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత విద్యుత్తు (సవరణ) బిల్లు, 2025ను వెంటనే ఉపసంహరించుకోకపోతే 2020-21 తరహా ఉద్యమాన్ని పునరావృతం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం కేంద్రా
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం తోషిబా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జపాన్తోపాటు భారత్ల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు పెంచుకోవ�
పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా