నగర శివారు ప్రాంతంలోని షాబాద్ సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్కు సహాయకుడిగా ఒక మైనర్ను పెట్టుకుని పనులు చేయించే క్రమంలో ఆ బాలుడు కరెంట్ షాక్తో చనిపోయారు. దీంతో అసిస్టెంట్ లైన్మెన్ను అక్కడి డీ�
ప్రపంచ బ్యాంకు విధానాలకు, విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా 2002లో కాంగ్రెస్, వామపక్షాలు, రైతాంగం, కార్మికులు, ప్రజలు సాగించిన చారిత్రక ఉద్యమం జరిగి 26 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 28న విద్యుత్తు అమరవ�
నగర ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. ఇకపై మొబైల్ కోసమే కాదు.. కరెంట్ కోసం కూడా రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితి రానుంది. కరెంట్ విషయంలో ఈ రీచార్జ్ వ్యవహారం నగరవాసికి చుక్కలు చూపించనుంది. ఏదైనా పనిలో పడి
గత కొన్ని నెలలుగా నిస్తేజంగా కొనసాగిన కీలక రంగాలు మళ్లీ వృద్ధి బాటపట్టాయి. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్, ఖనిజ విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో గత నెలకుగాను తొమ్మిది కీలక రంగాలు 5.4 శాత
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
ఇక నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్ సరఫరా అంటే మీరు పప్పులో కాలువేసినట్లే. విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. 33కేవీ సామర్థ్యం గల విద్యుత్ లైన్ను నిర్లక్ష్యంగా మార్చడంతో వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీలైన్ను ఆనుకొని విద్యుత్ సరఫరా జరగడంతో 12 వ్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంది�
ఎస్సారెస్పీ వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈసారి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ ప్�
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవ
విద్యుత్ శాఖ నిడమనూరు మండల ఏఈ గా సి.హెచ్ కృష్ణా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఏఈ శరత్ ను ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కాగా వేములపల్లి మండల ఏఈ గా బాధ్యతలు నిర�
త కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. జూన్ నెలకుగాను కీలక రంగాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5 శాతానికి ఎగబాకింది.
రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడ�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం