రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఓవైపు యూరియా, మరోవైపు కరెంట్ కోసం తండ్లాడుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు శివారులో కరెంట్ లేక జనరేటర్లు పెట్టుకుని వ్యవసాయ మోటర్లు నడిపిస్తూ ఎండుతున�
వీధి దీపాల నిర్వహణపై గ్రేటర్ జనం మండిపడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది. కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్
రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గ�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా(బి) గ్రామస్తులు రాత్రి వేళ కరెంటును సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి రాత్రి కరెంటు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి వర్షంలో కూడా సబ్ స్టేషన్ ఎదుట గ్�
మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు.
చినుకు పడితే చాలు నగరంలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుత�
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటా.. బయటా.. విద్యుత్ (Electricity) ప్రమాదాలు జరిగే అవకాశలెక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద�
రోడ్లు బాగోలేవంటూ తనను నిలదీసిన సుమేర్పూర్ గ్రామస్థులపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారామ్ , ఆయన అనుచరులు పగబట్టారు. గ్రామానికి కరెంటు, నీటి సరఫరాను కట్ చేశారు.
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
గంగాధర మండలం ఆచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గర్శకుర్తిలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ ఉపేందర్, విద్యుత్ రైతులను కలిసి మాట్లా�
‘నేను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గర పని చేస్తున్నా.. నాతో పెట్టుకుంటే టార్చర్ తప్పదు. నీకు ప్రాణం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా?.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా..’ అంటూ ఓ యువకుడు విద్యుత్తు సిబ్బందిని