విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. 33కేవీ సామర్థ్యం గల విద్యుత్ లైన్ను నిర్లక్ష్యంగా మార్చడంతో వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీలైన్ను ఆనుకొని విద్యుత్ సరఫరా జరగడంతో 12 వ్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంది�
ఎస్సారెస్పీ వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈసారి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ ప్�
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవ
విద్యుత్ శాఖ నిడమనూరు మండల ఏఈ గా సి.హెచ్ కృష్ణా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఏఈ శరత్ ను ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కాగా వేములపల్లి మండల ఏఈ గా బాధ్యతలు నిర�
త కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. జూన్ నెలకుగాను కీలక రంగాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5 శాతానికి ఎగబాకింది.
రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడ�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ మంగళవారం నల్లగొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్లో జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ సర్కిల్కు సంబంధించ�
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతున్నది. కొడిమ్యాల మండలం గంగారాంతండాలో మంగ్యానాయక్ చెట్టు వద్ద కాట్రేవులు వెళ్లేదారిలో కొన్నేండ్ల క్రితం వర్షాలకు 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ కిందికి వంగిపోగ�
‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖ�
గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోత�