‘నేను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గర పని చేస్తున్నా.. నాతో పెట్టుకుంటే టార్చర్ తప్పదు. నీకు ప్రాణం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా?.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా..’ అంటూ ఓ యువకుడు విద్యుత్తు సిబ్బందిని
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
చదువుల నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మానవ ప్రమేయాన్ని తగ్గించి క్లిష్టమైన పనులను సులువుగా,
జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసాద్
గచ్చిబౌలి డివిజన్ పరిధిలో విద్యుత్ మీటర్ల గల్లంతుపై ఎస్పీడీసీఎల్ విచారణ నామమాత్రంగా జరుగుతోందనే విమర్శలున్నాయి. అయితే ఇది ఇంటిదొంగల పనే అని స్థానికంగా బలమైన టాక్ నడుస్తోంది.
గుల్జార్హౌస్ వద్ద అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో విద్యుత్ భద్రతానిబంధనలను కఠినంగా పాటించాలంటూ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు సూచించింది. హాస్పిటల్స్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్, బహుళ �
చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా నంచర్ల సమీపంలో జరిగింది.సోమవారం విద్యుత్తు సిబ్బంది వైర్ల కింద చెట్ల కొమ్మల తొలగింపు �
MLA Yashaswini Reddy | రాష్ట్రంలోని రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు.
విద్యుత్తు ఉపకరణాలు, సామగ్రిని అందుబాటులో ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ విద్యుత్తు సామగ్రి స్టోర్స్ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2023 వరకు ఐదేండ్ల కార్య
భువనగిరి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు 24గంటలపాటు అంధకారంలో గడిపారు. శుక్రవారం రాత్రి 9నుంచి శనివారం రాత్రి 8:30 గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం కావడం, ఉబ్బరింత ఎక్కువగా ఉ
మండలంలోని రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎన్ పీడీసీఎల్ భవన సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో మే1నుంచి 7వరకు వారం పాటు జరిగే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ను ఎన్ పీడ�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు పాలన పడకేసింది. అసలు ఆ సంస్థల్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడంలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకి�
‘ఇప్పుడు రైతులు సాగుకోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనున్న ఆ గిరిజన గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నది. గతంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేసినా..