Electricity, Water Supply Cut | ఒక గ్రామంలోని దళిత వాడలో విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతవాసులు నిరసన తెలిపారు. తమపై కుల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. తగిన చర్యలు త
‘నువ్వే పత్రికల్లో నాపై వార్తలు రాయిస్తున్నావం’టూ ఒక అధికారి అంటే నువ్వు మమ్ములను అణిచివేస్తున్నావంటూ మరొక అధికారి వాగ్వాదం.. సీఈఐజీ పెట్టిన ఉద్యోగుల సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పెద్దగా అ
Telangana | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని క్రషర్ యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాయల్టీ ఫీజు టన్నుకు రూ.250 నుంచి రూ.395కి పెంచారని, కరెంటు వినియోగ�
Hyderabad | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్కు పెద్దపీట వేసి 24 గంటల కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ పాలనలో వేసవి ఆరంభం కాకముందే గ్రేటర్లో కరెంట్ కోతలు షురూ అయ్యాయి. రోజుకు ఐదారుసార్లు కరెంట్ పోయి రావడం, వోల్టేజీ
వేసవి కాలం వచ్చేస్తోంది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు ముగించడానికి దక్షిణ డిస్కం సిద్దమైంది. ఇప్పటికే చాలాచోట్ల చిన్నచిన్న పనులు పూర్తి చేశారు. అయితే ప్రధానమైన పనుల�
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు �
వినియోగదారులకు తాము పొందే సేవల పట్ల కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని తెలుసుకొని చైతన్యవంతం కావడం పౌరుల విధి. ప్రభుత్వం అందించే విద్యుత్తు సేవలకు అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారంతా విద్యుత్తు సంస్థల విధ
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ల భారం తడిసిమోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరం గ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగు
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో జరుగుతున్న దారుణాలు, రైతుల ఇబ్బందులు, ఆ శాఖలోని డొల్లతనం, ఉదాసీనత, తదితర అంశాలన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమా
Smart Meter | రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు?
కరంట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ లో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్ అన్నారు.
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా గత నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది.