పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేద�
ఈ సంవత్సరం వేసవి కాలంలో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా సరఫరా అయ్యే ఓవర్హెడ్ విద్యుత్ తీగల మూలంగా అంతరాయ�
మార్చి నెలలో విద్యుత్తు డిమాండ్ 17,500 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నదని టీజీ ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అన్నిరకాల ఏర్పాట్లు చేశాయని సంస్థ పేర్కొన్నది.
వచ్చే వేసవిలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావొచ్చని, వినియోగం 1.10 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని టిజిఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు. వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అన�
ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుత�
గ్రేటర్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మూడు సర్కిళ్లలో రూ.122 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండడంతో వీటి వసూళ్లపై దక్షిణ డిస్కం దృష్టిపెట్టింది. మార్చినెల నుంచి ఎండలు ముదిరితే విద్యుత్ వినియోగం �
రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు వేడెక్కేసరికి విద్యుత్తు డిమాండ్ గణనీయ స్థాయిలో పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తును అందజేయలేకపోతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ మ�
‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకతీతంగా, నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని గుర్తించింది కాబట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో �
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, మీటర్లు కాలిపోవడం, లైన్
అడవిబిడ్డలకు సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘గిరి వికాసం’పై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు కరెంట్ మో�
EE Janardhan Rao | విద్యుత్ను వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ