ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుత�
గ్రేటర్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మూడు సర్కిళ్లలో రూ.122 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండడంతో వీటి వసూళ్లపై దక్షిణ డిస్కం దృష్టిపెట్టింది. మార్చినెల నుంచి ఎండలు ముదిరితే విద్యుత్ వినియోగం �
రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు వేడెక్కేసరికి విద్యుత్తు డిమాండ్ గణనీయ స్థాయిలో పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తును అందజేయలేకపోతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ మ�
‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకతీతంగా, నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని గుర్తించింది కాబట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో �
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, మీటర్లు కాలిపోవడం, లైన్
అడవిబిడ్డలకు సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘గిరి వికాసం’పై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు కరెంట్ మో�
EE Janardhan Rao | విద్యుత్ను వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం �
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. జనవరి 31న సమ్మర్ తరహాలో రికార్డుస్థాయి విద్యుత్తు డిమాండ్ 15,205 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో 13వేల మెగావాట్లుంటే, ఈ ఏడాది జనవరిలో 15 వేల మెగావ�
సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అలర్�
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్లో విద్యుత్ మీటర్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత సంవత్సరం మీటర్లలో సాంకేతిక లోపాలు, అధిక లోడ్ కారణంగా 1.63 లక్షల వరకు మీటర్లు స్టకప్అవ్�