అడవిబిడ్డలకు సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘గిరి వికాసం’పై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు కరెంట్ మో�
EE Janardhan Rao | విద్యుత్ను వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం �
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. జనవరి 31న సమ్మర్ తరహాలో రికార్డుస్థాయి విద్యుత్తు డిమాండ్ 15,205 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో 13వేల మెగావాట్లుంటే, ఈ ఏడాది జనవరిలో 15 వేల మెగావ�
సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అలర్�
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్లో విద్యుత్ మీటర్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత సంవత్సరం మీటర్లలో సాంకేతిక లోపాలు, అధిక లోడ్ కారణంగా 1.63 లక్షల వరకు మీటర్లు స్టకప్అవ్�
సాధారణంగా ఒక ప్రాంతంలోని విద్యుత్ ఫీడర్పై అదనపు భారం పడితే అధికారులు వెంటనే అక్కడ కొత్త సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తారు. సాధ్యమైనంత తొందరగా సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఫీడర్�
మండలంలోని ఏదుట్లలో రూ.కోటీ 96లక్షలతో నూతనంగా ని ర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎంపీ మ
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఆపరేటర్ల నియామకానికి సంస్థ ఇచ్చిన వెసులుబాటును పలువురు నాయకులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకు వ్యవహరిస్తూ అక్రమాలక�
దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గనులు, విద్యుత్, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 11.9 శాతంతో పోలిస
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన