విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, అవినీతికి పాల్పడటం, విధులకు గైర్హాజరు, పర్యవేక్షణ లోపం వంటి వివిధ కారణాలపై నలుగురు విద్యుత్ అధికారులపై దక్షిణ తెలంగాణ విద్యుత్
‘మా సొంతూర్లోనే విద్యుత్తు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కరెంట్ తీస్తుండ్రు. దీనికి అసలు సమ
గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ ఒకటి. అలాంటి ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ఓ విద్యుత్ వినియోగదారుడు ఏడీఈకి ఫోన్చేసి ప్రతి రోజూ మా ద
విద్యుత్తు అంతరాయంతో ఇబ్బంది పడిన గ్రామస్థులు స్వయంగా మరమ్మతులు చేసుకుని కరెంటు సరఫరాను పునరుద్ధరించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ ఫీడర్ పరిధిలోని చర్లపల్లి తండాలో షార్ట్ సర్క
మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, టీవీలు సహా ఎన్నో రకాల వస్తువులు ఇప్పటికే స్మార్ట్గా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో దుస్తులు సైతం ఈ జాబితాలో చేరనున్నాయి. సూర్యరశ్మిని ఉపయోగించి మనల్ని వెచ్చగా ఉంచే స్మార్
కొత్త జిల్లాల ఏర్పాటు.. అభివృద్ధి విస్తరణ, పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఏటా విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులోను సాలీనా ఆరు శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగనుంది. 2032 నాటికి రా
క్షేత్ర స్థాయిలో విద్యుత్ నెట్వర్క్ను పర్యవేక్షించేందుకు రూపొందించిన 11 కేవీ ఫీడర్ సర్వేతో మంచి ఫలితాలు సాధించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాచరణ రూపొందించింది.
‘నా జూలై నెల విద్యుత్ బిల్లు చెల్లింపు ఇప్పటి వరకు జమ కాలేదు. ఇప్పుడు నాకు కొత్త బిల్లు వచ్చింది. మీరు నా రూ. 524.00ల మొత్తాన్ని క్రెడిట్ చేసే వరకు నేను ఈ నెల విద్యుత్ బిల్లును చెల్లించను..
వినియోగదారుల సమస్యల పరిషారానికి పెద్దపీట వేస్తున్న ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖలో ఇప్పటికే నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజావాణికి మంచి స్పందన వస్తున్నది.
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం భారీ స్థాయికి చేరుకుంది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్ అవర్ విద్యుత్తును వినియోగించాయని తేలింది. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు వ�
కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు అద్భుత ఫలితాలు ఇస్తున్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విధానాల అమలుతో వ్యర్థాల నుంచి సంపద (వెల్త్ ఆఫ్ వేస్ట్)ను సృష్టించడంలో బల్దియా దూస�
అన్నివర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర కరెంటు సరఫరాతో అష్టకష్టాలు పడ్డం. రైతులందరం రాత్రిపూట బావుల కాడ...చిన్న మిషిన్లు నడుపుకొనేటోళ్లం దుకాణాల్ల పండుకొని కరెంటు కోసం కండ్లల్ల వొత్తులేసుకొని జూసేటోళ్లం.. మన రాష్ట్రం మ
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భ�