‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రి�
బీఆర్కేభవన్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘు కమిషన్ ముందు హాజరై మ. 12:33 గంటల ప్రాంతంలో విచారణ మ�
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి కరెంటు కొరతతో, కోతలతో తెలంగాణ విలవిలలాడిపోయేది. గడిగడికి కరెంటు పోయేది. చిమ్మచీకట్లో, దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గ�
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్వర్క్స్, విద్యుత్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో
బీఆర్ఎస్ హయాంలో చేసిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని కేసీఆర్ కించపరుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించార�
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే విద్యుత్తును ఎందుకు కొనుగోలుచేశారని జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ప్రశ్నించింది. భద్రాద్రి ప్లాంట్ను బీహెచ్ఈఎల్కు ఎందుకిచ్చారని అడిగింది.
రాష్ట్రంలో సాగునీటి పారుదలశాఖకు సంబంధించి ఎత్తిపోత పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు విద్యుత్తు అవసరం ఉంటుంది? ఏ సమయాల్లో అవసరం ఉంటుంది? తదితర అంశాల్లో ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు చాలా
భూగర్భం నుంచి సహజసిద్ధంగా లభించే వేడినీటి ఆవిరితో వి ద్యుత్తు ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఓఎన్జీసీ భాగస్వామ్యంతో భారీ జియో థర్మల్ ప్లాంట్లను నిర్మించాలని యోచిస్తు�
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. అని అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి �
Texas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తుఫాన్తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలులు వీయడంతో.. ఆ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు ఆరు లక్షల మంది కస్టమర్లకు కరెంటు అంతరాయం
విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే ప్లాస్టిక్, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్ అంతక