‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్
పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం న�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
Rooftop solar system | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే రోజువారీ కరంట్ బిల్లు రూ.8 మాత్రమే అవుతుంది.
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పతంగుల సందడే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గాలి పటాలు ఎగురవేసే దృశ్యాలు కనిపిస్తాయి.
భూలోక స్వర్గంగా చెప్పుకొనే కశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. రోజుకు 12-16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత రెండు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు రియల్టీ, విద్యుత్, ఆర్థిక షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీగా లాభపడ్డాయి.