దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
Rooftop solar system | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే రోజువారీ కరంట్ బిల్లు రూ.8 మాత్రమే అవుతుంది.
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పతంగుల సందడే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గాలి పటాలు ఎగురవేసే దృశ్యాలు కనిపిస్తాయి.
భూలోక స్వర్గంగా చెప్పుకొనే కశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. రోజుకు 12-16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత రెండు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు రియల్టీ, విద్యుత్, ఆర్థిక షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీగా లాభపడ్డాయి.
విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేసి, మెరుగైన పనితీరును కనబర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ( టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకీ
శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉన్నది.
విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేలకోట్లకు పైగా �
రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులకు గత కాంగ్రెస్ పాలకులు చేపట్టిన సంస్కరణలే కారణమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమ�