తెలంగాణ రాక ముందు కేవలం వ్యవసాయానికి 4 నుంచి 6 గంటల కరెంటు మాత్రమే సరఫరా అయ్యేది. అది కూడా పగలు కొంత సేపు రాత్రి కొంత సేపు ఉండేది. రాత్రి కరెంటును వినియోగించుకునే క్రమంలో రైతులు నిత్యం భార్యాపిల్లలను వదిలి
కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో
మంచినీరు, విద్యుత్తు లాంటి కనీస వసతులు కల్పించటంలో బీజేపీ, కాంగ్రెస్లు విఫలమయ్యాయని.. ఇందుకు నిరసనగా రానున్న ఎన్నికల్లో ఓటేయొద్దని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాల ప్రజలు తీర్మానించారు.
పొద్దున్నే ముఖం కడుక్కోవాలంటే ఊరికి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి పరుగెత్తాలి. బిందెడు నీళ్లు కావాలంటే ఊరి మధ్యలో ఉన్న తరాల నాటి చేతిపంపు ముందు వంతు వచ్చేవరకు వరుసలో నిల్చోవాలి. మొబైల్కు చార్జింగ్ పెట్�
Electric Demand | వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్ లోనే ఏసీల కోసం విద్యుత్ గిరాకీ గరిష్ట స్థాయికి చేరుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు 24 గంటలూ నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు పొం దుతుంటే.. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మాత్రం 7 గంటల విద్యుత్తు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య చాలా కాలంగా నలుగుతున్న బకాయిల చెల్లింపు వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఏకపక్షంగా బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం హుకుం జారీచేయడాన్ని త�
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ
తాగునీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు కల్పించనందుకు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాలు నిర్ణయించాయి. బీజేపీ ఎమ్మెల్యే నన్కీ రామ్ కన్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్
సూర్యుడు మనకు వెలుగుతోపాటు శక్తిని ఇస్తున్నాడు. వెలుగు ఎటుంటే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులాఅవకాశాల వైపు అడుగులేస్తూ సౌరశక్తితో స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నది విజేతా రెడ్డి.
దశాబ్దాల స్వరాష్ట్ర సాధన ఉద్యమం వివిధ దశలు దాటుకొని మలిదశ ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతున్న రోజులవి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ఏకమై పిడికి
దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన పలు పారిశ్రామికవాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతులమీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికార యంత్రా
నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు న�