ఏటా వ్యవసాయ బావుల విద్యుత్తు కనెక్షన్కు రూ.360కి బదులు రూ.720 వసూలు చేస్తున్నారంటూ రైతులు విద్యుత్తు అధికారులను నిలదీశారు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కొరతకు చెక్ పెట్టేందుకు పలు దేశాలు నడుం బిగించాయి. అతి చౌకగా లభించే
అణు విద్యుత్తు సామర్థ్యాన్ని మూడింతలు పెంచాలని ఆయా దేశాలు నిర్ణయించాయి. దుబాయి వేదికగా జరిగిన 28వ
ఐక్యరా�
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,490 బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అ
అతి త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతుందని తెలిపారు. సింగరేణిలో మరో 850 మెగావాట్ల విద్యుత్తు ప్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.
తుఫాను ప్రభావం విద్యుత్తు డిమాండ్ను తగ్గించింది. ఒకే ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడం విశేషం. మిగ్జాం తుఫాను కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాత
రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ రాక ముందు కేవలం వ్యవసాయానికి 4 నుంచి 6 గంటల కరెంటు మాత్రమే సరఫరా అయ్యేది. అది కూడా పగలు కొంత సేపు రాత్రి కొంత సేపు ఉండేది. రాత్రి కరెంటును వినియోగించుకునే క్రమంలో రైతులు నిత్యం భార్యాపిల్లలను వదిలి
కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో
మంచినీరు, విద్యుత్తు లాంటి కనీస వసతులు కల్పించటంలో బీజేపీ, కాంగ్రెస్లు విఫలమయ్యాయని.. ఇందుకు నిరసనగా రానున్న ఎన్నికల్లో ఓటేయొద్దని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాల ప్రజలు తీర్మానించారు.
పొద్దున్నే ముఖం కడుక్కోవాలంటే ఊరికి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి పరుగెత్తాలి. బిందెడు నీళ్లు కావాలంటే ఊరి మధ్యలో ఉన్న తరాల నాటి చేతిపంపు ముందు వంతు వచ్చేవరకు వరుసలో నిల్చోవాలి. మొబైల్కు చార్జింగ్ పెట్�