తెలంగాణ వస్తే విద్యుత్ రంగ సంస్థలు కుప్పకూలిపోతాయని నాటి పాలకులు జోస్యం చెప్పారు.. రాష్ట్రం అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టారు.. ఛత్తీస్గఢ్ విద్యుత్ తీగలకు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. అలాగే కరెంటు కోతలతో
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కరెంటు లేక అల్లాడుతున్నాయి. రోజుకు ఐదారు గంటలకుపైగా కోతలతో ఆగమవుతున్నాయి. మొన్నటి మొన్న గెలిచిన కర్ణాటకలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. తమకు అధికారమిస్తే విద్యుత్ కష్టాలు తీర
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ చీకట్లు తప్పవు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కరెంటు కోతలతో బెంగుళూరు బెంబ�
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారని అన్నదాతలు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సర�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 నిరుపేదలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ బిల్లును ఆమోదిస్తే డిస్కంల ప్రైవేటీకరణ ఖాయమని, ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమ�
రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్తుకు గరిష్ఠంగా 17వేల మెగావాట్ల డిమాండ్ వచ్చి నా ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలమని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది.
ఇంటిపై సోలార్ ప్యానెళ్లు.. దాని నుంచి వచ్చే కరెంటు మొత్తం ఇంటి గోడల్లో నిల్వ.. సిమెంట్ రోడ్లపై రయ్మని దూసుకుపోయే ఎలక్ట్రిక్ కార్లు.. రోడ్డుపై వెళ్తుండగానే.. అదే రోడ్డు నుంచి బ్యాటరీలు రీచార్జ్ చేసుకో�
మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.