MLA Shekhar Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy ) ఆరోపించారు.
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
Telangana | పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అ�
‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్�
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో రాత్రిళ్లు కరెంట్ బిల్లులు మోత మోగనున్నాయి. ఈ విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపాలని చూస్తున్నది. టైం ఆఫ్ ద�
వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 94 శాతం మంది పేర్కొన్నారు.
దేశంలో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తామని చెప్తూ కేంద్రం కొత్త విధివిధానాలను అమలులోకి తేనుంది. టైం ఆఫ్ ది డే (టీవోడీ) ప్రాతిపదికన పగలు తక్కువ చార్జీలను అమలు చేస్తామని వెల్లడించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల�
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ