తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపో�
వరద రాకతో జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువ నుండి వరద జూరాలకు చేరుతుండడంతో అధికారుల ఆదేశాల మేరకు జూరాల జెన్కో జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని శనివారం రాత్రి ప్రారంభించారు.
చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా.? భారీ వానలకు స్తంభాలు వంగి ప్రమాదకరంగా తయారయ్యాయా? చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. వ�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
‘మా తండ్రి మరణిస్తే ఊరికెళ్లాము అధ్యక్షా. దహన సంస్కారాలయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి. బోరు దగ్గరికెళ్లి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంట్ ఏపిచ్చుకొని బోరు ఆన్చేస్తే లో ఓల్టేజ�
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన�
దాదాపు 2000 నుంచి రాష్ట్ర రాజకీయాలను విద్యుత్తు అంశం శాసిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఓటమికి, వైఎస్సార్ విజయానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెం
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
తను ఆవేదనతో, ఆవేశంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు మనుష్యులు కారా? ఇంత వివక్ష ఎందుకు? మీరు చేస్తున్న పని అమానవీయమని అనిపించడం లేదా అంటూ నన్ను ప్రశ్నించారు. నా చేతుల్లో ఏమీ లేకపోవడంతో జరుగుతున్న పరిణామాల పట్ల అభ
MLA Shekhar Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy ) ఆరోపించారు.
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
Telangana | పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అ�
‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్�