తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
పాత యజమాని బకాయి పడ్డ విద్యుత్తు బిల్లులను కొత్త యజమాని లేదా వేలంలో ఆ ప్రాంగణాన్ని కొన్న వారి నుంచి విద్యుత్తు సరఫరా సంస్థలు వసూలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత యజమాని పెట్టిన బకాయిల కారణ
తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, చార్జీలు తక్కువగా ఉండటం గొప్ప విషయమని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారు
రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
వారు చీకట్లో ఉండి అందరికీ వెలుతురును ఇచ్చేది విద్యుత్ శాఖనే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంతటి ప్రాధాన్యమున్న విద్యుత్ పరిశ్రమతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తె�
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్ని నెలల్లోనే తెలంగాణ రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తొలుత 7 గంటల ఉచిత కరెంటును అందజేసింది. ఆ సరఫరాను 2016లో 9 గంటలకు పొడిగించింది.
కరీంనగర్ సర్కిల్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో దూసుకెళ్తున్నది. ఎన్పీడీఎసీఎల్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను డిమాండ్కు మించి 400.58 కోట్లు (102.70శాతం) రాబట
ఒడిశాలోని బరిపడలో మహరాజ శ్రీరామ్ చంద్ర భం దేవ్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా కరెంట్ పోయింది.
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ ఉన్నగుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
అగ్నిమాపక వార్షికోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.