కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో రాత్రిళ్లు కరెంట్ బిల్లులు మోత మోగనున్నాయి. ఈ విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపాలని చూస్తున్నది. టైం ఆఫ్ ద�
వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 94 శాతం మంది పేర్కొన్నారు.
దేశంలో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తామని చెప్తూ కేంద్రం కొత్త విధివిధానాలను అమలులోకి తేనుంది. టైం ఆఫ్ ది డే (టీవోడీ) ప్రాతిపదికన పగలు తక్కువ చార్జీలను అమలు చేస్తామని వెల్లడించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల�
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్ ప్రగతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడ
‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డ రైతులను తెలం గాణ వచ్చిన తరువాత కరెంటు కష్టాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టెక్కించిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బురా�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు.