వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల�
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్ ప్రగతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడ
‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డ రైతులను తెలం గాణ వచ్చిన తరువాత కరెంటు కష్టాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టెక్కించిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బురా�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు.
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఇప్పుడు నిరంతర విద్యుత్తో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 24 కరంట్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో కోతల్లే
విచ్చలవిడిగా విద్యుత్ కోతలు.. రాత్రివేళల్లో పొలాల వెంట రైతుల పరుగులు.. కులవృత్తులకు భారంగా విద్యుత్ బిల్లులు.. వేసవి కాలంలో కరెంటు కోసం ఎదురు చూపులు.. కరెంటు కోసం అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి ఇదంతా ఉమ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలంగాణ ఏర్పడే నాటికి మన ప్రాంతంలో గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కరెంటు కోతలు, పవర్ హాలీడేలను విధించేవారు. హైదరాబాద్లో ప్రతిరోజూ 2
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్స�
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.