వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
అగ్నిమాపక వార్షికోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
Punjab | పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఇక నుంచి ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2
రామగుండం ఎన్టీపీసీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో శుక్రవారం నాటికి 16,059.30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది నాలుగు రోజుల ముందే లక్ష్యాన్ని అధిగమించిందని సంస్థ అధికారులు తెలిపారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, సాగు నీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా
విద్యుత్తు ఉత్పత్తిలో రామగుండం ప్రాజెక్టులు రికార్డు సృష్టించాయని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్కుమార్ తెలిపారు. ఎన్టీపీసీలో 2,600 మెగావాట్లతోపాటు సోలార్, ఫ్లో టింగ్ సోలార్ ప్లాంట్ల ద�
రాష్ట్రంలో వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గతం�
గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధరను రెండేండ్లలోనే అడ్డగోలుగా పెంచింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి దేశాయ్ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు.
ఒకే రోజు రెండు వార్తలు. ఒకటి ప్రజలకు ఉపశమనం కలిగించేది. మరొకటి భారం మోపేది. మొదటిది తెలంగాణ సర్కారుదైతే.. రెండోది మోదీ సర్కారుది. రెండూ కరెంటు రంగానికి సంబంధించిన వే.
విద్యుత్తు వినియోగం అధికంగా ఉండే సమయం (పీక్ టైమ్)లో చార్జీలను 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ముమ్మాటికీ ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ
విద్యుత్తు వినియోగదారులపై కేంద్రం మరో పిడుగు వేసింది. పీక్ డిమాండ్ పేరుతో అదనపు చార్జీల వడ్డనకు సిద్ధమైంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్ ఆఫ్ కన్జ్యూమర్) సవరణ రూల్స్ మూసాయిదాను ఇటీవల అన్ని రాష్ర్టాలక