రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు డిస్కం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నగర శివారు సైబర్ సిటీ,
ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్పై మంగళవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు విద్యుత్సౌధలో సమావేశమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్న పథకాలు అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత దర్శన్ ఐటీపీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు.
Hyderabad | వేగంగా.. ఒక్కో మెగా సిటీని దాటుకుంటూ...హైదరాబాద్ నగరంలో మూడేండ్ల క్రితమే విద్యుత్తు డిమాండ్ బెంగళూరు, కోల్కతాల కన్నా అధికంగా నమోదైంది. 2019-20లో నమోదైన వివరాలను పరిశీలించగా.. హైదరాబాద్లో గరిష్ఠ విద్య�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే రికార్డు బ్రేక్ కానున్నది.
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు �
సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉ