రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే �
ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల �
వృథాను అరికడుతూ ఎలాంటి నిరోధకత లేకుండా సజావుగా విద్యుత్తు సరఫరా చేయగలిగే కొత్త పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన ప్రొఫెసర్ రంగా దియాస్ న�
వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
శంలో కరెంటు కటకట మళ్లీ ముంచుకురానున్నది. వచ్చే నెలలో రాత్రి వేళల్లో పెద్దయెత్తున విద్యుత్తు కోతలు ఉండబోతున్నాయి. కరెంటు కోతలు ఈ ఒక్క వేసవికే పరిమితం కాబోవు.. రానున్న సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి మళ్లీ క�
ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు వచ్చాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గ�
గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్ను ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలినుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల
వారంతా వలస గొత్తికోయలు.. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారు. అడవిలో అల్లంతదూరాన ఒకే చోట ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.
రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు డిస్కం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నగర శివారు సైబర్ సిటీ,
ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్పై మంగళవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు విద్యుత్సౌధలో సమావేశమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్న పథకాలు అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత దర్శన్ ఐటీపీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు.