కేంద్రంలో దమ్మున్న ప్రధాని ఉంటేనే నిరంతర కరెంటు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
ఒకవైపు రాత్రి పూట చల్లటి గాలులు.. మరోవైపు పగటివేళ భానుడి ప్రతాపం.. గత రెండు, మూడు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి. అప్పుడే ఎండాకాలం వచ్చినట్లుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు.
రాబోయే పదేండ్లల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.
విద్యుత్ను ప్రజలు అధికంగా వినియోగించడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, పొదుపుగా వాడుకోవాలని ఎంపీపీ ప్రభాకర్ సూచించారు. మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �