Hyderabad | వేగంగా.. ఒక్కో మెగా సిటీని దాటుకుంటూ...హైదరాబాద్ నగరంలో మూడేండ్ల క్రితమే విద్యుత్తు డిమాండ్ బెంగళూరు, కోల్కతాల కన్నా అధికంగా నమోదైంది. 2019-20లో నమోదైన వివరాలను పరిశీలించగా.. హైదరాబాద్లో గరిష్ఠ విద్య�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే రికార్డు బ్రేక్ కానున్నది.
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు �
సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉ
కేంద్రంలో దమ్మున్న ప్రధాని ఉంటేనే నిరంతర కరెంటు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
ఒకవైపు రాత్రి పూట చల్లటి గాలులు.. మరోవైపు పగటివేళ భానుడి ప్రతాపం.. గత రెండు, మూడు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి. అప్పుడే ఎండాకాలం వచ్చినట్లుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�