విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు.
రాబోయే పదేండ్లల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.
విద్యుత్ను ప్రజలు అధికంగా వినియోగించడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, పొదుపుగా వాడుకోవాలని ఎంపీపీ ప్రభాకర్ సూచించారు. మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో