మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వారిపాలిట దే
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు అంతా ఇంతా కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో నీటి వనరులు తక్కువ. వ్యవసాయం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉండేది.
తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్రమైన విద్యుత్ సంక్షోభం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీకు చీకట్లే మిగులుతయ్ అని సాక్షాత్తూ అప్పటి సీఎం శాపనార్థాలు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు విపరీతమైన కరంటు కోతలు.
డిమాండ్, వినియోగం ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా నమోదవడం పట్ల నాటి విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. నాటి రాజకీయ నాయకులే నోరెళ్ల బెడుతున్నారు. స్వరాష్ట్రంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు,
ఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..