కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వారిపాలిట దే
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు అంతా ఇంతా కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో నీటి వనరులు తక్కువ. వ్యవసాయం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉండేది.
తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్రమైన విద్యుత్ సంక్షోభం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీకు చీకట్లే మిగులుతయ్ అని సాక్షాత్తూ అప్పటి సీఎం శాపనార్థాలు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు విపరీతమైన కరంటు కోతలు.