‘తెలంగాణలో వ్యవసాయం కుంటుపడుతున్నది.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా సాగు విస్తీర్ణం పెరగలేదు..’ ఇదీ కొంతకాలంగా బీజేపీ నేతలు సాగిస్తున్న విష ప్రచారం
వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరగవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 29న విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 14,160 మెగావాట్లు ఉన్నదని, అందువల్ల వ�
కర్బన కాలుష్యం లేని అంతులేని విద్యుత్తు ఉత్పాదన కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చేస్తున్న కృషి ఫలించింది! పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ముగింపు పలికే దిశగా ముందడుగు పడింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
హైదరాబాద్ కేంద్రంగా కెమికల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ మరో కీలక పరిశోధన కోసం ముందడుగేసింది.
Maryland | అమెరికాలోని మేరిలాండ్ (Maryland) రాష్ట్రంలో తేలికపాటి విమానం విద్యుత్ తీగలపై కూలిపోయింది. దీంతో మాంట్గొమెరీ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కర్బన ఉద్గారాలను (కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్) అరికడుతూ పర్యావరణం నుంచి స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారుచేసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియ�
విద్యుత్తు అనేది చాలా ముఖ్యమైన వనరు అని, దాన్ని దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సూచించారు.