పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ స
ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది.
బీజేపీ నాయకుల అబద్ధాలపై ప్రజానీకం మండిపడుతున్నది.. తుక్కుగూడ వేదికగా చేసిన చిల్లర మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఇక్కడ రైతు రాజ్యం నడుస్తున్నదని రైతులోకం నినదిస్తున్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తె
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు.. వ్యవసాయానికి రోజంతా ఉచిత కరెంటు.. విద్యుత్తు సంస్థల బలోపేతం.. వేసవి తాకిడిని ముందే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు.. హేతుబద్ధమైన శ్లాబులు.. ని�
పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాట�
రాష్ట్రంలో తొలి లైన్ వుమన్గా ఉద్యోగం పొందిన బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్ వుమన్ నియామక �
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బు
విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా
దేశంలో విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. కోట్లమంది ప్రజలు మండు వేసవిలో గంటలకు గంటలు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. అనేక రాష్ర్టాల్లో రాత్రిళ్లు మొత్తం కరెంటు కోతలు విధిస్తుండటంతో జీవితాల�