విద్యుత్తు పనుల స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను (ఎస్ఎస్ఆర్) 25 నుంచి 30 శాతం మేర పెంచేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసి
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విద్యుత్తు సవరణ చట్టం-2021ను తీసుకురానున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) తీవ్ర
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర�
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
ప్రతీ తెలంగాణ బిడ్డ సంతోషపడాల్సిన సందర్భమిది ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర
పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ స
ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది.
బీజేపీ నాయకుల అబద్ధాలపై ప్రజానీకం మండిపడుతున్నది.. తుక్కుగూడ వేదికగా చేసిన చిల్లర మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఇక్కడ రైతు రాజ్యం నడుస్తున్నదని రైతులోకం నినదిస్తున్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తె
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు.. వ్యవసాయానికి రోజంతా ఉచిత కరెంటు.. విద్యుత్తు సంస్థల బలోపేతం.. వేసవి తాకిడిని ముందే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు.. హేతుబద్ధమైన శ్లాబులు.. ని�
పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాట�