ఇది వస్తువుపై ప్రయోగించే బలంపై ఆధారపడి ఉంటుంది. దీనిని కంపన పరిమితితో వివరిస్తారు. డెసిబెల్స్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధనలు చేసిన గ్రహంబెల్ గుర్తుగా..
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలి�
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర
విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర నేత సాయిబాబు మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ఉద్యోగులతోపాటు రైతులకు కష్టాలు తప్పవని తెలంగాణ విద్యుత్తు ఉద్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
దేశంలో భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు సమర్థమైన వ్యవస్థలూ ఉన్నాయి. కానీ.. కేవలం కేంద్రం అసమర్థత, నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా తగినంత విద్యుదుత్పత్తి జరగటం లేదు.
2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
హైదరాబాద్ : రోజు రోజుకు రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నది. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం 12.28 నిమిషాలకు 14,160 మ�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�
సోలార్ విద్యుత్ ఉత్పత్తి విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�