రాష్ట్రంలో తొలి లైన్ వుమన్గా ఉద్యోగం పొందిన బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్ వుమన్ నియామక �
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బు
విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా
దేశంలో విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. కోట్లమంది ప్రజలు మండు వేసవిలో గంటలకు గంటలు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. అనేక రాష్ర్టాల్లో రాత్రిళ్లు మొత్తం కరెంటు కోతలు విధిస్తుండటంతో జీవితాల�
ఇండ్లల్లోని కరెంట్ మీటర్లలో చూయించే ఒక్కో యూనిట్ను 1 కిలో వాట్ (వెయ్యి వాట్స్)గా పరిగణిస్తారు. ఒక గిగా వాట్.. 10 లక్షల కిలో వాట్స్కు సమానం. నెలకు 10 యూనిట్ల విద్యుత్తును ఒక కుటుంబం వినియోగిస్తుంది అనుకొ�
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధార�
విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితాం అనే ధర్మం ఆధారంగా ఎలక్ట్రిక్ కుక్కర్,ఎలక్ట్రిక్ హీటర్, ఇస్త్రీపెట్టె వంటివి పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ హీటర్లో ఫిలమెంటుగా నిక్రోమ్ తీగను ఉపయోగిస్తారు.
ఫిలమెంట్ వి�
ఇది వస్తువుపై ప్రయోగించే బలంపై ఆధారపడి ఉంటుంది. దీనిని కంపన పరిమితితో వివరిస్తారు. డెసిబెల్స్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధనలు చేసిన గ్రహంబెల్ గుర్తుగా..
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలి�
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర
విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర నేత సాయిబాబు మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ఉద్యోగులతోపాటు రైతులకు కష్టాలు తప్పవని తెలంగాణ విద్యుత్తు ఉద్�