రెప్పపాటు కోతల్లేకుండా విద్యుత్ సరఫరా గృహ, వాణిజ్య, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు అనుక్షణం డిమాండ్కు తగినట్లు సైప్లె గ్రేటర్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం 3400 మెగావాట్లు వినియోగం పరి
వారంలో అనుమతులు.. త్వరలో పనులు ప్రారంభం మొత్తం చెత్త వినియోగంతో దుర్వాసనకు చెక్ రూ.700 కోట్లతో 28 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు చర్యలు మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): జవహర్నగర్ డంపింగ్యార్డు నుంచి వచ్�
లక్నో : స్వాతంత్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత యూపీలోని ఇటా జిల్లాకు చెందిన తులై కా నగ్లా గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. రానున్న రెండు నెలల్లో ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామ�
మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీ�
తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్తు కీలకం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటే తీరని నష్టం కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసి�
బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వ అనుమానాస్పద వైఖరి ఒకవైపు సంక్షోభం లేదంటూనే వరుసగా సమీక్షలు మంత్రులతో ప్రధాని, హోంమంత్రి హడావుడి భేటీలు సంక్షోభంపై 10 రోజుల క్రితమే మీడియాలో కథనాలు తొలుత పట్టించుకోని కేంద్�
Minister Jagadish reddy | దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం�
ఉత్తరాదిన ఇప్పటికే మొదలైన కరెంట్ కోతలు విమర్శలతో ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్తు మంత్రులతో అమిత్షా భేటీ న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవ�
అన్ని థర్మల్ కేంద్రాలకు అవసరమైన మేర బొగ్గు సరఫరా పండుగవేళల్లో కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్రావు, బలరామ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బొగ్గు సం
బడాబాబుల వద్ద భారీగా విదేశీ నిల్వలు కృత్రిమ కొరతతో కార్పొరేట్లకు కాసులు! విద్యుత్తు సంస్థలు అక్కడే కొనేలా ప్లాన్? వర్షాల వల్ల దేశీయంగా తగ్గిన ఉత్పత్తి 20 శాతం పెరిగిన విద్యుత్తు వినియోగం రాష్ర్టాలను అప�
30 ఏండ్ల పాటు రాష్ట్ర ప్రజలను ఏడిపించారు నీరు, విద్యుత్తు కోసం ప్రాజెక్టులు కడుతున్నం: కేసీఆర్ నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకు మాకు తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్�
దేశంలో నాలుగు రోజులకు సరిపడానే బొగ్గు నిల్వలు మొదలుకానున్న కరెంటు కోతలు.. విద్యుత్తు చార్జీల పెంపు ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఈ సంక్షోభమంటున్న నిపు
TS Assembly | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియ�
దేశంలో తొలి రెండుస్థానాల్లో టీఎస్ జెన్కో, సింగరేణి విద్యుదుత్పత్తి తీరు ఇలా.. తెలంగాణలో 73% జాతీయ సగటు 54% కేంద్ర విద్యుత్తు శాఖ 2020-21 నివేదికలో వెల్లడి అద్భుత పనితీరును కేంద్రం గుర్తించింది: కేటీఆర్ ట్వీట్�