ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
హైదరాబాద్ : రోజు రోజుకు రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నది. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం 12.28 నిమిషాలకు 14,160 మ�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�
సోలార్ విద్యుత్ ఉత్పత్తి విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
ఆటంకాలు అధిగమిస్తాం మిగులు విద్యుత్తు సాధిస్తాం కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకర�
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధ
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల�
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ
ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు,
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటే లేదు బండి సంజయ్ మాటలు పచ్చి అబద్ధాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కొత్తపల్లి, జనవరి 16: రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నా
కేసుల ఉపసంహరణతోనే సమస్యల పరిష్కారం రాష్ర్టాలు విడిపోయిన ఏడేండ్లకు చట్ట సవరణా? సింగరేణి సంస్థలో ఏపీకి వాటాలు ఎక్కడివి? ప్రతి ఇంచు మాదే.. పైసా ఆదాయం ఇవ్వం విభజన సమస్యల పరిష్కారంపై సమావేశంలో ఏపీకి తేల్చి చె�