ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు,
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటే లేదు బండి సంజయ్ మాటలు పచ్చి అబద్ధాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కొత్తపల్లి, జనవరి 16: రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నా
కేసుల ఉపసంహరణతోనే సమస్యల పరిష్కారం రాష్ర్టాలు విడిపోయిన ఏడేండ్లకు చట్ట సవరణా? సింగరేణి సంస్థలో ఏపీకి వాటాలు ఎక్కడివి? ప్రతి ఇంచు మాదే.. పైసా ఆదాయం ఇవ్వం విభజన సమస్యల పరిష్కారంపై సమావేశంలో ఏపీకి తేల్చి చె�
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
PRC must in power coms | రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పే రివిజన్ కోసం కమిటీ వేయాలని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావును విద్యుత్తు అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
వ్యవసాయానికి, విద్యుత్తుకు ఉన్న విడదీయరాని బంధం మన రైతాంగానికి తెలుసు. రైతులందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతారు. అందుకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల్లో ఒకటి వ్య
గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో 7,200 కోట్ల బాదుడు అనాలోచిత నిర్ణయాలతో అడుగడుగునా షాకులే బొగ్గు రవాణా చార్జీలు.. అదనపు మోతగా ఆర్పీపీవో రాష్ట్రం ఏర్పడేనాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు అయినా రాయితీలపై రాజీపడ�
రూఫ్టాప్ విండ్ ఎనర్జీ యంత్రాల తయారీ రూపొందించిన ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీస్ మేడ్చల్ కేంద్రంగా సంస్థ ఏర్పాటు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మన ఇంటి మీదే కరెంట్ తయారు చేసుకొంటే?
రెప్పపాటు కోతల్లేకుండా విద్యుత్ సరఫరా గృహ, వాణిజ్య, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు అనుక్షణం డిమాండ్కు తగినట్లు సైప్లె గ్రేటర్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం 3400 మెగావాట్లు వినియోగం పరి
వారంలో అనుమతులు.. త్వరలో పనులు ప్రారంభం మొత్తం చెత్త వినియోగంతో దుర్వాసనకు చెక్ రూ.700 కోట్లతో 28 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు చర్యలు మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): జవహర్నగర్ డంపింగ్యార్డు నుంచి వచ్�
లక్నో : స్వాతంత్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత యూపీలోని ఇటా జిల్లాకు చెందిన తులై కా నగ్లా గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. రానున్న రెండు నెలల్లో ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామ�
మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీ�
తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్తు కీలకం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటే తీరని నష్టం కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసి�