బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వ అనుమానాస్పద వైఖరి ఒకవైపు సంక్షోభం లేదంటూనే వరుసగా సమీక్షలు మంత్రులతో ప్రధాని, హోంమంత్రి హడావుడి భేటీలు సంక్షోభంపై 10 రోజుల క్రితమే మీడియాలో కథనాలు తొలుత పట్టించుకోని కేంద్�
Minister Jagadish reddy | దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం�
ఉత్తరాదిన ఇప్పటికే మొదలైన కరెంట్ కోతలు విమర్శలతో ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్తు మంత్రులతో అమిత్షా భేటీ న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవ�
అన్ని థర్మల్ కేంద్రాలకు అవసరమైన మేర బొగ్గు సరఫరా పండుగవేళల్లో కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్రావు, బలరామ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బొగ్గు సం
బడాబాబుల వద్ద భారీగా విదేశీ నిల్వలు కృత్రిమ కొరతతో కార్పొరేట్లకు కాసులు! విద్యుత్తు సంస్థలు అక్కడే కొనేలా ప్లాన్? వర్షాల వల్ల దేశీయంగా తగ్గిన ఉత్పత్తి 20 శాతం పెరిగిన విద్యుత్తు వినియోగం రాష్ర్టాలను అప�
30 ఏండ్ల పాటు రాష్ట్ర ప్రజలను ఏడిపించారు నీరు, విద్యుత్తు కోసం ప్రాజెక్టులు కడుతున్నం: కేసీఆర్ నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకు మాకు తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్�
దేశంలో నాలుగు రోజులకు సరిపడానే బొగ్గు నిల్వలు మొదలుకానున్న కరెంటు కోతలు.. విద్యుత్తు చార్జీల పెంపు ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఈ సంక్షోభమంటున్న నిపు
TS Assembly | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియ�
దేశంలో తొలి రెండుస్థానాల్లో టీఎస్ జెన్కో, సింగరేణి విద్యుదుత్పత్తి తీరు ఇలా.. తెలంగాణలో 73% జాతీయ సగటు 54% కేంద్ర విద్యుత్తు శాఖ 2020-21 నివేదికలో వెల్లడి అద్భుత పనితీరును కేంద్రం గుర్తించింది: కేటీఆర్ ట్వీట్�
యూనిట్ విద్యుత్తుకు రూ.1.45 పైసలే పేదలపై భారం మోపని రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాలలో నాలుగైదు రెట్లు అధికం ఫిక్స్డ్ చార్జీల పేరిట అదనపు బాదుడు తెలంగాణలో ఏడేండ్లుగా పెరగని చార్జీలు హైదరాబాద్, సెప్టెం�
మంత్రి జగదీశ్ రెడ్డి | వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు
ఆర్టీసీ, విద్యుత్తు సంస్థలు బతకాలంటే ఇదే మార్గం.. లాక్డౌన్తో రూ.3 వేల కోట్లు నష్టపోయిన ఆర్టీసీ డీజిల్ పెరుగుదలతో 550 కోట్ల అదనపు భారం ఏడేండ్ల కాలంలో విద్యుత్తు చార్జీలు పెంచలేదు కరోనాతో నష్టాల్లో కూరుకు�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వానలొస్తున్నాయని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ నేపథ్యంలోనే విద్యుత్ (కరెంట్)తో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎస్పీడీస
పునరుత్పాదక శక్తిగానూ వినియోగం ‘షెవనెల్లా ఓనెడెన్సిస్’తో ఇది సాధ్యమే కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి ‘నాసా’ ప్రయోగాల్లో షెవనెల్లా కీలకపాత్ర విద్యుత్తు కోసం శిలాజ ఇంధనాలను పెద్దఎత్తున మండ�