వినియోగదారులను ఇబ్బంది పెట్టని డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్ఆర్ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తమకు అదనంగా రూ.2843 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరాయి. వార్షిక �
మండుతున్న ఎండలతో పెరిగిన విద్యుత్ డిమాండ్ 57మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వినియోగం మే నెలలో 78కి చేరే అవకాశం గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతున్నది. విద్యుత్ మీ�
గ్రేటర్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెరుగుతున్న ఆసక్తి రూఫ్ కనెక్షన్ తీసుకుంటున్న సెలబ్రిటీలు, సంపన్నులు నగరంలో రోజుకు 105 నుంచి 150 మెగావాట్ల వరకు ఉత్పత్తి వేసవిలో పెరుగనున్న ఉత్పత్తి సామర్థ్యం కా�
ఈ నెల 5న ఆల్టైం రికార్డు: సీఎండీ ప్రభాకర్రావు హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వారం రోజులుగా విద్యుత్తు డిమాండ్ 13వేల మెగావాట్లకుపైగా ఉంటున్నది. ఈ నెల 5న ఉదయం 8.06 గంటలకు 13,468 మెగావాట్ల ఆల్టైమ�
నిరంతర కరెంటు ఇస్తున్నది తెలంగాణ ఒక్కటేఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, ఫిబ్రవరి 24: కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలే తప్ప రైతులకు చేసిందేమి లేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.