ఆటంకాలు అధిగమిస్తాం మిగులు విద్యుత్తు సాధిస్తాం కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకర�
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధ
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల�
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ
ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు,
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటే లేదు బండి సంజయ్ మాటలు పచ్చి అబద్ధాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కొత్తపల్లి, జనవరి 16: రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నా
కేసుల ఉపసంహరణతోనే సమస్యల పరిష్కారం రాష్ర్టాలు విడిపోయిన ఏడేండ్లకు చట్ట సవరణా? సింగరేణి సంస్థలో ఏపీకి వాటాలు ఎక్కడివి? ప్రతి ఇంచు మాదే.. పైసా ఆదాయం ఇవ్వం విభజన సమస్యల పరిష్కారంపై సమావేశంలో ఏపీకి తేల్చి చె�
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
PRC must in power coms | రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పే రివిజన్ కోసం కమిటీ వేయాలని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావును విద్యుత్తు అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
వ్యవసాయానికి, విద్యుత్తుకు ఉన్న విడదీయరాని బంధం మన రైతాంగానికి తెలుసు. రైతులందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతారు. అందుకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల్లో ఒకటి వ్య
గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో 7,200 కోట్ల బాదుడు అనాలోచిత నిర్ణయాలతో అడుగడుగునా షాకులే బొగ్గు రవాణా చార్జీలు.. అదనపు మోతగా ఆర్పీపీవో రాష్ట్రం ఏర్పడేనాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు అయినా రాయితీలపై రాజీపడ�
రూఫ్టాప్ విండ్ ఎనర్జీ యంత్రాల తయారీ రూపొందించిన ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీస్ మేడ్చల్ కేంద్రంగా సంస్థ ఏర్పాటు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మన ఇంటి మీదే కరెంట్ తయారు చేసుకొంటే?