ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
దేశంలో భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు సమర్థమైన వ్యవస్థలూ ఉన్నాయి. కానీ.. కేవలం కేంద్రం అసమర్థత, నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా తగినంత విద్యుదుత్పత్తి జరగటం లేదు.
2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
హైదరాబాద్ : రోజు రోజుకు రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నది. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం 12.28 నిమిషాలకు 14,160 మ�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�
సోలార్ విద్యుత్ ఉత్పత్తి విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
ఆటంకాలు అధిగమిస్తాం మిగులు విద్యుత్తు సాధిస్తాం కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకర�
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధ
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల�
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ