విద్యుత్తు కొనుగోళ్లలో 10% సౌర విద్యు త్తు కొనుగోలు లక్ష్యాలను తెలంగాణ అధిగమించింది. ఈ విషయంలో కర్ణాటక (17.6శాతం), ఏపీ (15.1శాతం), రాజస్థాన్ (11.2శాతం) తరువాత
ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి పడి జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) మృతి చెందాడు. కందుకూరు పోలీసులు, విద్యుత్ అధికారుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన
ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్�
ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధిక
ద్రౌపది ముర్ము.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి.. గతంలో గవర్నర్గానూ పనిచేశారు. అయితే ఆమె సొంతూరుకు ఇప్పటి వరకూ కరెంటు లేదు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలో ఉపర్బేద అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం పరిధిలో దు�
విద్యుత్తు పనుల స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను (ఎస్ఎస్ఆర్) 25 నుంచి 30 శాతం మేర పెంచేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసి
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విద్యుత్తు సవరణ చట్టం-2021ను తీసుకురానున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) తీవ్ర
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర�
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
ప్రతీ తెలంగాణ బిడ్డ సంతోషపడాల్సిన సందర్భమిది ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర
పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ స
ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది.