తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
హైదరాబాద్ కేంద్రంగా కెమికల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ మరో కీలక పరిశోధన కోసం ముందడుగేసింది.
Maryland | అమెరికాలోని మేరిలాండ్ (Maryland) రాష్ట్రంలో తేలికపాటి విమానం విద్యుత్ తీగలపై కూలిపోయింది. దీంతో మాంట్గొమెరీ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కర్బన ఉద్గారాలను (కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్) అరికడుతూ పర్యావరణం నుంచి స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారుచేసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియ�
విద్యుత్తు అనేది చాలా ముఖ్యమైన వనరు అని, దాన్ని దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.