కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారని అన్నదాతలు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సర�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 నిరుపేదలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ బిల్లును ఆమోదిస్తే డిస్కంల ప్రైవేటీకరణ ఖాయమని, ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమ�
రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్తుకు గరిష్ఠంగా 17వేల మెగావాట్ల డిమాండ్ వచ్చి నా ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలమని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది.
ఇంటిపై సోలార్ ప్యానెళ్లు.. దాని నుంచి వచ్చే కరెంటు మొత్తం ఇంటి గోడల్లో నిల్వ.. సిమెంట్ రోడ్లపై రయ్మని దూసుకుపోయే ఎలక్ట్రిక్ కార్లు.. రోడ్డుపై వెళ్తుండగానే.. అదే రోడ్డు నుంచి బ్యాటరీలు రీచార్జ్ చేసుకో�
మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
Hyderabad | భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్రమత్తతతో లేకుంటే ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలం�
‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్న