వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
Hyderabad | భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్రమత్తతతో లేకుంటే ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలం�
‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్న
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపో�
వరద రాకతో జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువ నుండి వరద జూరాలకు చేరుతుండడంతో అధికారుల ఆదేశాల మేరకు జూరాల జెన్కో జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని శనివారం రాత్రి ప్రారంభించారు.
చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా.? భారీ వానలకు స్తంభాలు వంగి ప్రమాదకరంగా తయారయ్యాయా? చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. వ�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
‘మా తండ్రి మరణిస్తే ఊరికెళ్లాము అధ్యక్షా. దహన సంస్కారాలయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి. బోరు దగ్గరికెళ్లి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంట్ ఏపిచ్చుకొని బోరు ఆన్చేస్తే లో ఓల్టేజ�
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన�