కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట�
కరెంటు, తాగునీటి కొరత ఉన్నదని ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేసి ఇండ్లకు పంపడం అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చే�
సరైన సమయానికి వ్యవసాయానికి విద్యుత్, సాగునీరు ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎకరాకూ రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్�
తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నదని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డికి వాస్త వం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాలపాటు క�
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో మార్చి మొదటివారంలోనే రికార్డులు బద్దలవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం
విద్యుత్తు తీగలు తెగిపడి ముగ్గురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) విద్యుత్తు ఇంజినీర్లను కోరింది.
మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండటంతో అదే స్థాయిలో విద్యుత్ వినియోగం గ్రేటర్ పరిధిలో పెరిగింది.
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి హెచ్చరించారు.
వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్తు సమస్యలపై సకాలంలో స్పందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కాల్సెంటర్ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ
పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర�