ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో వంద శాతం ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్ల
రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా డీ కృష్ణ భాస్కర్ను నియమించిన ప్రభుత్వం ఎఫ్ఏసీగా ఉన్న నరసింహారెడ్డిని రిలీవ్ చేసింది. పుర�
మద్యం నయా పాలసీకి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్తగా మద్యం వ్యాపారం జరగనున్నది. గత 2021నుంచి అమలవుతున్న రెండేళ్ల పాలసీ గడువు డిసెంబర్తో ముగుస్తోంది. దీంతో ముందస్తుగానే ప్రభుత్వం నూత�
దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వేలమంది ఉద్యోగుల జీవితాలకు ప్ర
వర్షాల కారణంగా తెలంగాణలోని ఐదు జిల్లాల కలెక్టర్ల ముందుజాగ్రత్త చర్యల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారని కేంద్ర ప్రతినిధి బృందం పేర్కొన్నది.
ఏ దిక్కూ లేని అనాథ పిల్లలకు ఇక రాష్ట్ర సర్కారే అమ్మానాన్న అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హోంలలోని పిల్లలు ఇక రాష్ట్ర పిల్లలుగా కేబినెట్లో గుర్తింపు లభించిన నేపథ్యంలో బుధవారం వె�
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఈ ప్రాంత ప్రజల ఎన్నోఏండ్ల జిల్లా ఏర్పాటు కలను సీఎం కేసీఆర్ సాకారం చేయడంతోపాటు వికారాబాద్ జిల్లా అభివ�
భారీ వర్షాలకుప్రాణ, ఆస్తి, పంటలు నష్టపోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. �
వారం రోజులుగా కురిసిన వరుస వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టిపడుతున్నది. వరద ప్రవాహంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి.
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్�
రైతులు పంట పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చ�
విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని దొంతి, సీతారాం తండా గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను నర్స�