రాష్ట్ర ప్రభుత్వం మరో 14 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇందులో ఐదుగురికి పదోన్నతులతో కూడిన బదిలీని కల్పించింది.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో 14 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇందులో ఐదుగురికి పదోన్నతులతో కూడిన బదిలీని కల్పించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.