33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
Chhattisgarh Public Service Commission scam: చత్తీస్ఘడ్లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్కామ్లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2020-22 సంవత్సర కాలంలో ఆ నాటి పీఎస్సీ చైర్మెన్, అధికారులు, రాజకీయవేత్త బంధువులు, కుటుంబ�
ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి...పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడ
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల
రాష్ట్రంలో 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీరిలో కొంత మందికి పోస్టింగులు కూడా ఇచ్చారు. గతంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలె�
Deputy Collectors Transfers | తెలంగాణలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మ
డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న 31 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శుక్రవారం తాత్కాలిక ప్రమోషన్లు ఇస్తూ సీఎస్ సోమేశ్కుమార్
Telangana Govt | రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో చర్చించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్�