హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 11 మంది ఆర్డీవోలను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది.
ఇందులో ఎనిమిది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కాగా, ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఆర్డీవోలను రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు.