రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది.
: 18 ఏండ్లు నిం డిన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. మెదక్ పట్ట ణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేయ�
మునుపెన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా జలమే కనిపించింద�
రాష్ట్రవ్యాప్తంగా మరో 28 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు వైవీ గణేశ్, బేతి రాజేశం, ఎస్ మోతీలాల్ను రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఉమ్మడి జిల్లాలో పలువురు ఐఏఎస్లు, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియామకం కాగా, ఆమె స్థానంలో సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్�
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలు జీవో 58, 59 కింద తమ స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు పెంచిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ క్�