ధరణి పునర్మిర్మాణ కమిటీ ఈ నెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ రవి నా యక్తో మా�
పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను కోరారు.