బుగ్గారం మండలంలోని యశ్వంత్రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి.
పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఆ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నది.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు స్వరాష్ట్రంలో సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరాదరణకు గురైన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధి చేసింది. ధూపదీప నైవేథ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది.
పాఠశాల స్థాయిలోనే బాలలకు చెత్త సేకరణ, వినియోగంపై అవగాహన కల్పించడానికి నగరాలు, పట్టణాల్లో ‘స్వచ్ఛ బడి’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో ఒక కేంద్రం చొప్�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులా�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో వై�
అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కేంద్రం అనుమతులు ఇవ్వక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దాదాపు 53 వేల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇస్తున్నది. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగు నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.