‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
దళితబంధు లబ్ధిదారుల సహాయార్థం రాష్ట్ర సర్కారు రూ.76 కోట్లతో ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలవారీగా బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో ఆ మొత్తాన్ని జమ చేసింది.
అత్యాధునిక వైద్య పరికరాలు.. ఆపరేషన్ థియేటర్లు.. విశాలమైన గదులు.. అపార అనుభవమున్న వైద్య బృందం.. ఇలా కార్పొరేట్కు దీటుగా వేములవాడ దవాఖాన ప్రసూతి సేవలందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆశాజనకంగా ప్రారంభమైంది. మొదటి నెలలోనే మంచి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. ఏప్రిల్లో రూ.15,085 కోట్లు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బోథ్లో రూ .20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులకు భూమి పూజచేసి ప్రారంభి�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప�
స్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ�
నిరుపేదల సొంతింటి కలను సాకా రం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుతం ఇప్పటికే చాలా వరకు �
పని, ఇతర ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఇప్పటికే పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోగా, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యా�
వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషాను నియమిస్తూ ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న 2017 బ్యాచ్కు చెందిన ఐ�
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
మారుతున్న సమాజానికి అనుగుణంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలనీ కట్టుబాట్లతో కొనసాగుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అందుకు భిన్�