రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ శశికళ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట
పారిశ్రామిక రంగంలో బహుముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బొమ్మల తయారీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులోభాగంగానే ప్రత్యేకంగా నల్�
Minister Indrakaran Reddy | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు �
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. మన ఊరు - మన బడిలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు ఆట పాటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బ
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాతకు నిజమైన గౌరవాన్నిచ్చారని పలువురు ప్రముఖులు పేర్కొంటు�
రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలు.. మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తున్నాయి. పలువురు మహిళలు స్త్రీ నిధి రుణాల ద్వారా స్వీయ ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజం�
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. దళితబంధు లబ్ధిదారులతో జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో
వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవ�
ప్రజల బాగు కోసం పరితపిస్తూ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర సర్కారు వేసిన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లు సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయి.
యాసంగి సీజన్ శనగల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా పంట కొనాలని అధికారులను సీఎం కే�