హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై ఈ నెల 24న ఎస్సీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు అసెం బ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తెలిపారు.
ఈ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 11 గంటలకు ఉం టుందని శనివారం పేర్కొన్నారు.