కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మోసపూరిత బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80% కూడా ఖర్�
Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.
రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్
నువ్వు మళ్లీ ఆ మాట అనేశావ్
మా క్రోధం... అభ్యర్థన
నిరసన... విన్నపం
అన్నీ బూడిదపాలు చేశావ్
అవిచ్ఛిన్న సాంస్కృతిక
వారసత్వాన్ని కొనగోటితో
మీటి పారేశావ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా విస్మరించిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టివిక్�
TS Budget | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 క
TS Budget | రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకువచ్చింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు అసెంబ్లీ �
TS Budget | రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకురానుంది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కాసే�
హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా జమ్మికుంట, వీణవంక, ఇతర మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో �