కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
2023 డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే రేవంత్రెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట�
Harish Rao | అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
ప్రమాదకర గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్ను తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాని ప్రవేశపెట్�
తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2026కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ వృద్ధి రేటు 8శాతం ఉంటే.. రాష్ట్ర వృద్ధి రేటు మాత్రం 10.7శాతం ఉన్
శాసనసభ ఆవరణలో అసెంబ్లీ మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ కారిడార్లలోని శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ �
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భం�
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు.