పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వ�
నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయడం ద్వారా నష్టం ఉందని, తెలంగాణలో పీజీ సీట్ల సంఖ్య ఎకువ అని, నీట్ నుంచి వైదొలుగితేనే విద
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై ప్రశ్నలు సంధించారు.
అసెంబ్లీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల విషయమై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి శనివారం బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్య
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని శాసనసభాప్రాంగణంలో గురువారం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్,
Scrap NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో
Caste Based Census | దేశ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కుల ప్రాతిపదికన జన గణనతో పాటు జనాభా గణనను వెంటనే ప్రార�
ప్రధాన ప్రతిపక్షంగా అసెం బ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పా రు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటానని పేరొన్నారు.
AP CM Jagan | ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.