తెలంగాణ శాసనసభ, శాసనమండలి కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనమండలి కమిటీలు, శాసనసభ కమిటీలలో చైర్పర్సన్, సభ్యులుగా వ్యవహరించడానికి అసెంబ్లీ, మం�
Tej Pratap | బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని ‘జన్ శక్తి జనతా దళ్’ కూడా బరిలో దిగింది. సామాజిక కార్యకర్త వీణా మాన్వీని తమ అభ్యర్థిగా ప్రకటించింది. తేజ్ ప్రతా�
బీఆర్ఎస్ జోరు పెంచింది. ఓవైపు ప్రజల పక్షాన సర్కారుపై పోరు సాగిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నద�
CM Vijay : కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకెదాటు డ్యామ్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు డ్యామ్ నిర్మాణ�
Assam Assembly : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యునిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసోం అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పొలిట�
AIADMK : తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికార టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు టీవీక
ఆరునూరైనా తన పదవికి రాజీనామా చేసేది లేదంటూ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భీష్మించిన క్రమంలో రాష్ట్ర శాసనసభను బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు.
Vijay | తమిళనాడు రాజకీయాలు అంటే సినీ గ్లామర్కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న రాష్ట్రంలో, ఇప్పుడు నటుడు విజయ్ స్థాపించిన పార్టీ సంచలన వ�
కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రత్యేక పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
2023 డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే రేవంత్రెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట�
Harish Rao | అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�