బీఆర్ఎస్ హయాం లో సిద్దిపేట నియోజకవర్గంలో రో డ్లు మంజూరై జరుగుతున్న పనులు అర్ధాంతరం గా ఆగిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్ల�
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు.. మూరెడు రోడ్డు వేయలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ జీరో అవర్లో జనగామ ప్రాంత సమస్యలపై గళమె�
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ ముట్టడి �
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై పలువురు బీఆర్ఎస్ సభ్యులు ఆక్షేపించారు. అధికారపక్షం వైపు కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. మా వైపు రండి. ప్రతిపక్షంలో కూర్
అసెంబ్లీలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు. గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతాలాపనను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
శాసనసభ, శాసనమండలిలో డ్రగ్ టెస్ట్ చేయించుకొనేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ సభ్యులు కూడా సిద్ధంకావాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. వరుస నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కదనభేరి మోగించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
విదేశీ టకీలా కంటే ఇప్పపూల సారానే బెస్ట్ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా �