కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘా లు డిమాండ్ చేశాయి. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త స మావేశం నిర్వహించారు.
పోలీస్శాఖలో ప్రమోషన్ల విషయంలో గందరగోళానికి తెరదించాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిప్యూటీ ఫ్లోర్లీడర్ పీ సబితాఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డి
ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ హామీ ఏమైందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో ఎక్కడా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశం లేదని, మాట నిలబెట
పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. సరైన చర్యలు తీసుకొని భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప�
రాష్ట్రంలోని గొర్రెకాపరులు ఎదురొంటున్న సమస్యలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, ఉపాధ్యక్షుడ�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నగరంలో ఒక ఇంటినైనా నిర్మించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మోసపూరిత బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80% కూడా ఖర్�
Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.
రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు.