AIADMK Walkout | తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకేపై మండిపడ్దారు. అధికార పార్టీ ‘ఊసరవ
బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాల�
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల కిందట జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్ర�
Arrest | పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేష్ కుమార్ ఆరోపించారు.
2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్య
Harish Rao | పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారనీ డౌట్ వచ్చిందేమో.. అందుకే ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్న�
BRS | అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభల�
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS) వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని
రాష్ట్రంలోని ఒక్కో ఇంటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, దానినే అమలు చేశామని అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరావు ప్రకటించారు.
తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కాకుండా చూడాలని, హైదరాబాద్ నగరాభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారుకు ఒక విజన్ అంటూ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిప్పులు చెరిగారు.