‘అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ నిర్వహించడం భారతదేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం.. అందుకే మేం సభకు హాజరుకాము.. అంటూ నాడు నీతులు చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్డి, నేడు తుంగలో తొక్కడం దుర్మార్గ�
అసెంబ్లీ లో శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పలు బిల్లులను ప్రవేశపెట్టారు. మొదట పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు-1ను ప్రవేశపెట్టారు. ఆర్థిక�
తెలంగాణలో అసెంబ్లీ జరిగే పద్ధతి గందరగోళంగా ఉందని, స్పీకర్ వైఖరి బాగాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
Harish Rao | ఇవాళ అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై చర్చ సందర్భంగా స్పీకర్ పక్షపాత వైఖరి చూపించారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే పలుమార్లు మైక్ కట్ చేశారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ ఇవ్వనని చెప్పడాన
Jagadish Reddy | ఇవాళ అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఈ అంశంపై సీఎం మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు బీఆర్ఎస్కు అవకాశ�
KP Vivekananda | నేరుగా జీరో అవర్తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. క్వశ్చన్ అవర్ లేకుండా, ఓ ఎజెండా లేకుండా, సబ్జ�
BRS Party | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. శాసనసభలో, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీశ్రావు, స�
అసెంబ్లీలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్హెచ్ఎస్) బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశ
నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హర�
Harish Rao | కేసీఆర్ ప్రెస్మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు అన్నారు. తాను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చ�
హిల్ట్ పాలసీపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.