హైదరాబాద్, జూలై31 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థకు 2.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 5 కోట్లను కేటాయించగా, అందులో రూ.2.50 కోట్లను రిలీజ్ చేసింది.