శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకాల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సో
Srinivas Goud | గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూ�
కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పేరుతో నీరా చరిత్రను చెరిపివేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. నీరాకేఫ్ను యథావిధిగా కొ�
Srinivas Goud | నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
సుమారు రూ.20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నెక్లెస్రోడ్లో ఆధునిక వసతులతో నీరాకేఫ్ను గత ప్రభుత్వం నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా నీరా పాలసీని తీసుకొచ్చిన కేసీఆర్.. ఎందరో గీత కార్మికులకు వెన్నుదన్నుగా న
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
స్వాతంత్య్రం వ చ్చినాటి నుంచి బీసీలు అణగదొక్కబడుతున్నారని, పొలిటికల్ పవర్ ద్వారానే హక్కులను సాధించుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్లో సగర సంఘం జిల్లా అధ్యక్షుడ
గౌడన్నల మెడపై సర్కారువారి ఎక్సైజ్శాఖ వేధింపుల కత్తి పెట్టింది. కల్తీ కల్లు పేరుతో గౌడన్నలను వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్టు గౌడన్న
గిరిజన జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని చెప్పారు. గిరిజనులకి రాజ్�
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను ప్రస్తుతం మద్యం మాఫియా నడిపిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్గౌడ్, ఉపేంద్రతో కలిసి ఆ�
ధర్మరక్షణ కోసం పని చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్�
ప్రమాదాల్లో మరణించిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.