ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వ�
తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు రై�
ఉద్యోగులను, ప్రజలను వేరు చేసే కుట్రలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కాల్చుకుతింటారా? కోసుకుతింటారా?’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఉద్దేశించి సీఎం రేవం�
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
Srinivas Goud | ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెడుతున్నారు. కనీసం రైతులు ధాన్యం నింపుకునేందుకు సంచులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
Srinivas Goud | ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా, అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికలు జరిపేలా చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
మహబూబ్నగర్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాను న్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూటౌన్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి శ్రీ�
తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలి�
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేశారని తెలంగాణ కోసం ఆయన చేసినన్ని రాజీనామాలు దేశంలో మరే నాయకుడూ చేయలేదని మాజీ మంత్రి వి శ్రీని�
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�
Soaked Paddy | గాలివానకు తడిసిన వరి , మొక్కజొన్నధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి కోరారు.