కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
‘ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో కులాలవారీగా లెక్కలు ఏవి? లక్షలాది కుటుంబాలను విస్మరించిన ఈ సర్వేకు శాస్త్రీయత ఎక్కడిది? అసలు ఈ సర్వే నివేదిక ఒక తప్పుల తడక’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ
శవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన కూడా చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాతీయ ఓబీసీ సలహదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో మాజీ మంత్రి శ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్�
ముంబైలో అంబేదర్ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశం చైత్యభూమిని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం సందర్శించారు.
త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం భూత్పూర్ ము న్సిపాలిటీ పాలక మండలి పదవీ విరమణ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటే
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
మంత్రివర్గంలో లబాండీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండ పం వద్ద బుధవారం ధర్నాచౌక్లో గిరిజన విద్�
గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన
కాల్వలు తవ్వమంటే కాంగ్రెస్ నేతలు గతాన్ని తవ్వుతున్నారని, తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్టు వస్తాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శ�
Srinivas Goud | కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయంలో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి ప�
Mahabubnagar | తిరుమల ఘటన బాధాకరమని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి