బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్�
బీఆర్ఎస్ హయాంలో మన్యంకొండ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ బ్రహోత్సవాల పోస్టర్ను మాజీ మంత్రి ఆదివారం పార్టీ నాయకుల�
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిం చే చట్టం తెచ్చాకే రాష్ట్రంలో స్థా నిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఇతర బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చే�
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
‘ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో కులాలవారీగా లెక్కలు ఏవి? లక్షలాది కుటుంబాలను విస్మరించిన ఈ సర్వేకు శాస్త్రీయత ఎక్కడిది? అసలు ఈ సర్వే నివేదిక ఒక తప్పుల తడక’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ
శవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన కూడా చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాతీయ ఓబీసీ సలహదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో మాజీ మంత్రి శ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్�
ముంబైలో అంబేదర్ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశం చైత్యభూమిని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం సందర్శించారు.
త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం భూత్పూర్ ము న్సిపాలిటీ పాలక మండలి పదవీ విరమణ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటే
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
మంత్రివర్గంలో లబాండీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండ పం వద్ద బుధవారం ధర్నాచౌక్లో గిరిజన విద్�
గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన