దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ మంత్రి, ఓ బీసీ జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ ప్యాలెస్ గ్రాండ్ హోట
Srinivas Goud | అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ ర్యాలీ, కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 21న జనగామలో భారీ నిరసనదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవా
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
సబ్బండ వర్గాలను ఏకం చేసి పోరాడి తెలంగాణ సాధించిన మహానేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచితవ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఖండించారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతన
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని నీరా కేఫ్ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభ
కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో కోశాధికారి, ఉద్యోగ సంఘాలనేత రామినేని శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
Tirumala Utsavalu | హన్వాడ, మార్చి 09 : మండలంలోని మాదారం యారోనపల్లి గ్రామాల మధ్యలో వెలసిన శ్రీ తిరుమల స్వామి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 17 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ తిరుమల స్వామి ఉత్సవాల పత్రికను మాజీ మంత్రి శ్�
దేశంలో జంతువులకు ప్రామాణికమైన లెకలు ఉన్నాయని, ఇప్పటివరకు వివిధ కులాల వృత్తిదారులకు ప్రామాణికమైన లెక్కే లేదని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
గౌడ కులస్థుల ఆత్మగౌరవం, గీత కార్మికులకు ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా కేఫ్ను గౌడన్నలకే కేటాయించాలని గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి ఎస్ఎల్బీసీ ఘటనలో కార్మికులు బలయ్యారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పది రోజులైనా సహాయక చర్
నీరాకేఫ్ను పూర్తిస్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీరాకేఫ్కు సంబంధించి టూరిజం, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు�
హైదరాబాద్ నెక్లెస్రోడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన నీరాకేఫ్ గౌడజాతి ఆత్మగౌరవానికి ప్ర తీక అని 43 గౌడ సంఘాలు స్పష్టంచేశాయి. నీరాకేఫ్ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేషరతుగా తెలంగాణ రాష్ట్�