త్వరలో పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్ మాదంటే మాదనె ధీ మాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడం.. సీఎం సొంత జిల్లా కావడంతో పాలమూరు క�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నదని, దీనిని ఆసరా చేసుకొని మహబూబ్నగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల�
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ అర్బన్ మండలం ఎదిర గ్రామంలో బీఆర్�
ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. శుక్రవారం జవహర్నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెకు అంబర్నగర్లోని శ్మశానవాటికలో అంతిమ స
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తొండి చేస్తే తడాఖా చూపిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించ�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర
కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ తమకొద్దని పోరాడిన రైతులను జైలుకు పంపిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారికి సంకెళ్లు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న 12 మంది రైతులకు మంగళవారమే బెయిల్ మంజూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటి పేద వ్యాపారులపై ఆర్టీసీ అధికారులు జులుం ప్రదర్శించి బుల్డోజర్లతో వారి మీదకు రావడం ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్�