ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర
కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ తమకొద్దని పోరాడిన రైతులను జైలుకు పంపిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారికి సంకెళ్లు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న 12 మంది రైతులకు మంగళవారమే బెయిల్ మంజూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటి పేద వ్యాపారులపై ఆర్టీసీ అధికారులు జులుం ప్రదర్శించి బుల్డోజర్లతో వారి మీదకు రావడం ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్�
Srinivas Goud | కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక�
నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డీఏలు ఇవ్వకుండా.. పీఆర్సీ అమలు చేయకుండా మొండి చేయి చూపిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. గురువారం నిర్వహించిన �
మహబూబ్నగర్ ఐటీ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులను మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. బుధవారం ఆమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్య�
అమెరికాలోని డాలస్లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆ�
అమెరికాలోని డాలస్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ నేతలు శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాలస్లోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన కారు ర్యాలీలో అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ�