వైన్షాపుల్లో గౌడ్లకు 15శాతం కేటాయించాలని నిర్ణయించడం అన్యాయమని, వెంటనే ఇందుకు సంబంధించిన జీవో-93ను రద్దుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులవృత్తులపై రేవంత్రెడ్డి సర్కార్ దాడి చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గౌడ వ్యతిరేక జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గౌడ సామాజిక వర్గానికి వైన్షాపుల్లో 25% రిజర్వేషన్లు, కల్లుగీత కార్మికుల ఇతర డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
Srinivas Goud | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మహబూబ్ నగర్ మండల యూరియా పంపిణీ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ కాంగ్రెస్ హయాంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద నిర్వహించ
‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాలు, ఇతర కారణాలతో 20 నెలల్లో దాదాపు 700 మంది కల్లుగీత కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్గ్రేషియా ఇంతవరకూ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లే�
రేవంత్రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వర�
రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపా�
ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు.
Srinivas Goud | స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా దేశంలో కులాల వివక్ష , అసమానతు కొనసాగడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.