మహబూబ్నగర్ ఐటీ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులను మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. బుధవారం ఆమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్య�
అమెరికాలోని డాలస్లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆ�
అమెరికాలోని డాలస్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ నేతలు శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాలస్లోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన కారు ర్యాలీలో అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్
Srinivas Goud | తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహించనున్న టీజేఎఫ్ రజతోత్సవాల వాల్ పోస్టర్ను మంగళవారం గన్ పార్క్ లోని తెలంగాణ అమర
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నీరాకేఫ్ను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కేఫ్ను కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూడడం దా�
Srinivas Goud | తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్
Srinivas Goud | మండలంలోని బుద్దారం గ్రామంలో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బొడ్రాయి ప్రతిష్టాపనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణను ఎండబెట్టి.. ఆంధ్రాకు నీళ్ల ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర అని, అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 2014 కంటే
ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వ�
తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు రై�